Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థలపై సీఎం జగన్ కొరడా...? రివర్స్ టెండర్లేనా?

Webdunia
సోమవారం, 3 జూన్ 2019 (16:42 IST)
జలవనరుల శాఖపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషన్, పలువురు ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, గాలేరు, నగరి ప్రాజెక్టులపై ప్రధాన చర్చ జరిగింది. 
 
పోలవరం ప్రాజెక్ట్ పైన కీలక నిర్ణయం సీఎం జగన్ తీసుకోనున్నట్టు సమాచారం. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండర్లు పిలిచే అవకాశం 
ఉన్నట్టు సమాచారం. 
 
రాష్ట్రంలో ప్రాజెక్టులు ప్రకటించి పనులు మొదలుపెట్టని వాటిపై ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సూచనలు చేశారు వైఎస్ జగన్. కృష్ణా, గోదావరి బేసీన్లో ప్రాజెక్టులపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments