Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్‌ 1న వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు ప్రారంభం

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (13:25 IST)
ఏప్రిల్‌ 1న వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10.30 గంటలకు విజయవాడ బెంజ్‌ సర్కిల్‌లో 500 వాహనాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. 
 
గర్భిణులు, బాలింతలకు వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న వాహనాలకు అదనంగా 500 వాహనాలను సీఎం ప్రారంభించనున్నారు.
 
2016లో ప్రారంభమైన 'తల్లీబిడ్డ' ఎక్స్‌ప్రెస్‌ పథకం నిర్వహణ సంస్థ మూడేళ్ల కాలపరిమితి ఎప్పుడో ముగిసింది. మరో సంస్థను ఎంపిక చేయడంలో ఏళ్ల తరబడి జాప్యం జరిగింది. టెండరు ద్వారా కొత్తగా ఎంపిక చేసిన ఓ సంస్థ ఈ ఏడాది మార్చి నుంచి సేవలను కొనసాగించాల్సి ఉంది. 
 
ప్రస్తుతం వాడుకలో ఉన్న మారుతి వాహనాల ద్వారా కాకుండా స్పోర్ట్స్‌ యుటిలిటీ, మిడ్‌ లెవల్‌ యుటిలిటీ స్థాయి వాహనాల ద్వారా బాలింతలను పంపించాలని ప్రభుత్వం షరతు విధించింది. 
 
అయితే అర్హత సాధించిన సంస్థ చూపించిన వాహనాలు, వాటిలోని సౌకర్యాలు ప్రమాణాలకు తగ్గట్లు లేనందున అధికారులు అంగీకరించలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments