Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రో బాదుడుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (13:10 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. చమురు ధరల భారం అన్ని రకాల నిత్యావసర వస్తు ధరలపై తీవ్రంగా ఉంది. దీంతో అన్ని రకాల నిత్యావసర వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే, వాహనదారులు కూడా లబోదిబో మంటున్నారు. ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం మోపుతోందని విపక్ష పార్టీలు నేతలు ఆరోపిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో పెట్రో ధరల బాదుడుకు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనల్లో పార్టీ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అధిరంజన్ చౌదరి, దిగ్విజయ్ సింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ భవనంలోని గాంధీ విగ్రహం వరకు నిరసన మార్చ్ నిర్వహించారు. గత పది రోజుల్లో 9 సార్లు పెట్రో, డీజల్ ధరలు పెరిగాయంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అంటే గత పది రోజుల్లోనే లీటరు పెట్రోల్‌పై రూ.6.40 పైసలు చొప్పున పెరిగిందని వారు గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: వేసవిలో విడుదలకు సిద్ధమవుతోన్న పవన్ కళ్యాణ్ చిత్రం హరి హర వీరమల్లు

Vishnu: విష్ణు వల్లే గొడవలు మొదలయ్యాయి - కన్నప్ప వర్సెస్ భైరవం : మంచు మనోజ్

ప్రదీప్ మాచిరాజు చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రివ్యూ

రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య షష్టి పూర్తి చూడండి, బావుంటుంది : రవితేజ

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments