Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రో బాదుడుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (13:10 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. చమురు ధరల భారం అన్ని రకాల నిత్యావసర వస్తు ధరలపై తీవ్రంగా ఉంది. దీంతో అన్ని రకాల నిత్యావసర వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే, వాహనదారులు కూడా లబోదిబో మంటున్నారు. ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం మోపుతోందని విపక్ష పార్టీలు నేతలు ఆరోపిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో పెట్రో ధరల బాదుడుకు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనల్లో పార్టీ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అధిరంజన్ చౌదరి, దిగ్విజయ్ సింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ భవనంలోని గాంధీ విగ్రహం వరకు నిరసన మార్చ్ నిర్వహించారు. గత పది రోజుల్లో 9 సార్లు పెట్రో, డీజల్ ధరలు పెరిగాయంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అంటే గత పది రోజుల్లోనే లీటరు పెట్రోల్‌పై రూ.6.40 పైసలు చొప్పున పెరిగిందని వారు గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments