Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రో బాదుడుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (13:10 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. చమురు ధరల భారం అన్ని రకాల నిత్యావసర వస్తు ధరలపై తీవ్రంగా ఉంది. దీంతో అన్ని రకాల నిత్యావసర వస్తు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అలాగే, వాహనదారులు కూడా లబోదిబో మంటున్నారు. ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం మోపుతోందని విపక్ష పార్టీలు నేతలు ఆరోపిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో పెట్రో ధరల బాదుడుకు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిరసనకు దిగింది. కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనల్లో పార్టీ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అధిరంజన్ చౌదరి, దిగ్విజయ్ సింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు పలువురు ఎంపీలు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ భవనంలోని గాంధీ విగ్రహం వరకు నిరసన మార్చ్ నిర్వహించారు. గత పది రోజుల్లో 9 సార్లు పెట్రో, డీజల్ ధరలు పెరిగాయంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అంటే గత పది రోజుల్లోనే లీటరు పెట్రోల్‌పై రూ.6.40 పైసలు చొప్పున పెరిగిందని వారు గుర్తుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments