Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (11:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పుట్టిన రోజు వేడుకలను బుధవారం జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని ఏపీలోని విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నారు. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 21వ తేదీ నుంచి అధికారంకా ఈ ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతారు. 
 
ఈ నెల 28వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 4,59,64,000 మంది ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు ఈ ట్యాబ్స్‌ను ఉచితంగా పంపిణీ చేస్తారు. వీరితో పాటు 59176 మంది ఉపాధ్యాయులకు కూడా వీటిని అందజేస్తారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఈ నెల 17వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. ఇదిలావుంటే, ఈ ట్యాబ్స్ పంపిణీ కోసం సీఎం జగన్ బుధవారం ఉమ్మడి ఒంగోలు జిల్లాలోని బాపట్ల, యడ్లపల్లిలో జరిగే కార్యక్రమంలో పాల్గొని ఈ ట్యాబ్స్‌ను పంపిణీ చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

హరి హర వీరమల్లు సినిమా పై తప్పుడు ప్రచారం - పవన్ స్థాయిని ఎవరూ తగ్గించలేరు

Nabha: నేచర్ కి రుణపడి ఉంటానని ఎమోషనల్ గా పోస్ట్ చేసిన నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments