ఏపీలో పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (11:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పుట్టిన రోజు వేడుకలను బుధవారం జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని ఏపీలోని విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నారు. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 21వ తేదీ నుంచి అధికారంకా ఈ ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతారు. 
 
ఈ నెల 28వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 4,59,64,000 మంది ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు ఈ ట్యాబ్స్‌ను ఉచితంగా పంపిణీ చేస్తారు. వీరితో పాటు 59176 మంది ఉపాధ్యాయులకు కూడా వీటిని అందజేస్తారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఈ నెల 17వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. ఇదిలావుంటే, ఈ ట్యాబ్స్ పంపిణీ కోసం సీఎం జగన్ బుధవారం ఉమ్మడి ఒంగోలు జిల్లాలోని బాపట్ల, యడ్లపల్లిలో జరిగే కార్యక్రమంలో పాల్గొని ఈ ట్యాబ్స్‌ను పంపిణీ చేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments