Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ రహస్య ఒప్పందాలు బహిర్గతం చేయాలి: టీడీపీ

Webdunia
గురువారం, 13 ఫిబ్రవరి 2020 (08:39 IST)
ప్రధాని మోదీతో సీఎం జగన్‌ రహస్య ఒప్పందాలు బహిర్గతం చేయాలని టీడీపీ నేత వర్ల వర్ల రామయ్య అన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్న హామీ ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా మినహా ఏం తెచ్చినా ప్రజలు హర్షించరన్నారు. సీబీఐ కేసులు, వ్యక్తిగత హాజరు మినహాయింపు...మండలి రద్దు, మూడు రాజధానుల కోసమే జగన్‌ ఢిల్లీ  వెళ్లారని పేర్కొన్నారు.

‘‘కేంద్ర విద్యా సంస్థలు, పోలవరం, రైల్వే జోన్‌ అంశాలను ప్రస్తావించారా?..కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉన్న కాపుల రిజర్వేషన్‌ అంశంపై చర్చించారా?’’ అని ప్రశ్నించారు.

ప్రధానితో భేటిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వృథా చేశారన్నారు. జగన్‌ వ్యక్తిగత ఎజెండా పక్కనపెట్టి నిధుల కోసం పోరాడాలని సూచించారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments