Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కోచ్ అవార్డులు.. జగన్ పాలన.. ఏపీకి మూడో స్థానం..

సెల్వి
గురువారం, 15 ఫిబ్రవరి 2024 (20:22 IST)
దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్‌కు మూడో స్థానం దక్కింది. ఏపీలో ప్రభుత్వ పరిపాలన అద్భుతంగా ఉందని ఇటీవల స్కోచ్ అవార్డులు వెల్లడిస్తున్నాయి. ఏపీ మూడో స్థానంలో నిలిచింది. వైఎస్ జగన్ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. 
 
గ్రామ స్వరాజ్య స్థాపన కోసం జగన్ చేపట్టిన గ్రామ సచివాలయాలు, వాలంటీర్లు, ఇంటి రేషన్, పెన్షన్, గ్రామ వైద్యశాల, రైతు భరోసా కేంద్రం వంటి అద్భుతమైన విధానాలతో జగన్ మోహన్ రెడ్డి కొత్త సంస్కరణలను సంస్థ ప్రశంసించింది. 
 
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుపరిపాలన, గ్రామ సచివాలయ వ్యవస్థలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడుతున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మకమైన "స్కోచ్ - స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ - 2023"లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 3వ స్థానంలో నిలిచింది. గతేడాది 4వ స్థానంలో ఉన్న ఏపీ మూడో స్థానానికి ఎగబాకింది. 
 
ఈ క్రమంలో మొదటి స్థానంలో ఒడిశా, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో ఏపీ, నాలుగో స్థానంలో మహారాష్ట్ర, ఐదో స్థానంలో గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, బీహార్, మధ్యప్రదేశ్ ఆరు నుంచి పది స్థానాల్లో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments