Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన ఏపీ కేబినేట్ సమావేశం.. రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ

Webdunia
సోమవారం, 20 జనవరి 2020 (10:56 IST)
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కొనసాగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలపై ఆమోద ముద్ర వేశారు. రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు.
 
రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు 10 ఏళ్ల నుంచి 15 ఏళ్లకు పెంపును ప్రకటించారు. రైతు భరోసా కేంద్రాలకు ఆమోదం లభించింది. అలాగే 11 వేలకు పైగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అమరావతి ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
 
ఇంకా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు ఆమోదం, విశాఖకు సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయాల తరలింపు, అమరావతిలోనే అసెంబ్లీ మూడు సెషన్లు వంటి కీలక నిర్ణయాలపై ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments