Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్‌ను క్షమించానన్న జగన్... కేసీఆర్ నోట్లో పచ్చి వెలక్కాయ...

Webdunia
శనివారం, 6 ఏప్రియల్ 2019 (19:10 IST)
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ వుండరని అంటుంటారు. ఇది చాలాసార్లు రుజువైంది కూడా. ఇక ఇప్పటి విషయానికి వస్తే... కొద్దిరోజుల క్రిత తెలంగాణ తెరాస నాయకుడు కేటీఆర్ మాట్లాడుతూ... తాము, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరం కలిసి పనిచేస్తామని అన్నారు. 
 
అంటే.. కేంద్రంలో కాంగ్రెసేతర పార్టీలకు మద్దతు తెలుపుతామని ఆయన చెప్పకనే చెప్పారు. ఆ ప్రకారంగా చూస్తే జగన్ మోహన్ రెడ్డి కూడా కాంగ్రెసేతర పార్టీలకే మద్దతు ఇవ్వాల్సి వుంటుంది. ఒకవేళ భాజపా మ్యాజిక్ మార్కుకి కాస్త దూరంలో నిలబడితే బలాన్ని వైసీపీ ఇవ్వాలన్నమాట. ఐతే దుర్లభం అని జగన్ మోహన్ రెడ్డి తాజా వ్యాఖ్యల ద్వారా తేలిపోయింది. 
 
ఎందుకంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి భాజపా మోసం చేసిందనీ, అలాంటి పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు జగన్. కాబట్టి కేంద్రంలో వైకాపా సపోర్ట్ భాజపాయేతర పార్టీలకు మాత్రమే జగన్ మోహన్ రెడ్డి ఇస్తారని అర్థమవుతుంది. ఆ ప్రకారం చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి పెట్టుకున్న ఆశలకు జగన్ గండి కొట్టినట్లే అవుతుంది. చూడాలి ఎన్నికల ఫలితాలు ఎవరిని ఎలా మారుస్తాయో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments