Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో అదానీ సంస్థకు 130 ఎకరాలు...

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (21:22 IST)
అమరావతి రాజ‌ధానికి ప్ర‌త్యామ్నాయంగా మ‌రో రెండు రాజ‌ధానుల‌ను ప్ర‌క‌టించిన జ‌గ‌న్ స‌ర్కార్.... ఇపుడు కొత్త రాజ‌ధాని విశాఖ‌పై దృష్టి సారించింది. సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో  పలు కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 
 
విశాఖ మధురవాడలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థకు 130 ఎకరాలు ఇవ్వాల‌ని సంక‌ల్పించారు. అలాగే, శారదా పీఠానికి 15 ఎకరాలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రకాశం జిల్లా వాడరేవు సహా 5 ఫిషింగ్‌ హార్బర్ల డీపీఆర్‌లకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. విశాఖ‌ను పారిశ్రామికంగా మ‌రింత అభివృద్ధి చేయాల‌ని అదానీ సంస్థ‌ల‌కు 130 ఎక‌రాలు ఇస్తున్నామ‌ని ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి చెప్పారు. ఇప్ప‌టికే విశాఖ ప‌రిశ్ర‌మ‌ల‌కు ప్ర‌తీతి అని, ఇక్క‌డ ఉన్న స‌హ‌జ సిద్ధ‌మైన ఓడ‌రేవు అన్ని వ్యాపారాల‌కు అనుకూలం అని వివ‌రించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments