Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జగన్ అనే నేను'... మాట ఇస్తున్నా... ఉత్తరాంధ్రలో జగన్ ప్రభంజనం

“జగన్ అనే నేను... మాట ఇస్తున్నా.. మాట తప్పటం మా ఇంటావంటా లేదు. కాపులకు 5000 కోట్లు ఇస్తాను అన్న చంద్రబాబు కేవలం 1300 కోట్లు ఇచ్చాడు. నేను హామీ ఇస్తున్నా ప్రతి కాపు సోదరుడు మేలు కోసం 10 వేల కోట్లు ఇస్తాను'' అంటూ జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో ప్రజలతో

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (10:33 IST)
“జగన్ అనే నేను... మాట ఇస్తున్నా.. మాట తప్పటం మా ఇంటావంటా లేదు. కాపులకు 5000 కోట్లు ఇస్తాను అన్న చంద్రబాబు కేవలం 1300 కోట్లు ఇచ్చాడు. నేను హామీ ఇస్తున్నా ప్రతి కాపు సోదరుడు మేలు కోసం 10 వేల కోట్లు ఇస్తాను'' అంటూ జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో ప్రజలతో చెపుతుంటే భారీ స్పందన లభించింది.
 
ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ... ఈ పెద్దలందరికీ చెప్తున్నా. యూ టర్న్ తీసుకోవడం ఇంటావంటా లేదు. బీసీలకు అన్యాయం జరుగకుండా కాపులకు మేము మద్దతిస్తాం. వైఎస్సార్సీపి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. చంద్రబాబులా చెప్పి మడమ తిప్పడం మేము చేయము. చెప్పింది చేస్తాం అంటూ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments