Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జగన్ అనే నేను'... మాట ఇస్తున్నా... ఉత్తరాంధ్రలో జగన్ ప్రభంజనం

“జగన్ అనే నేను... మాట ఇస్తున్నా.. మాట తప్పటం మా ఇంటావంటా లేదు. కాపులకు 5000 కోట్లు ఇస్తాను అన్న చంద్రబాబు కేవలం 1300 కోట్లు ఇచ్చాడు. నేను హామీ ఇస్తున్నా ప్రతి కాపు సోదరుడు మేలు కోసం 10 వేల కోట్లు ఇస్తాను'' అంటూ జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో ప్రజలతో

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (10:33 IST)
“జగన్ అనే నేను... మాట ఇస్తున్నా.. మాట తప్పటం మా ఇంటావంటా లేదు. కాపులకు 5000 కోట్లు ఇస్తాను అన్న చంద్రబాబు కేవలం 1300 కోట్లు ఇచ్చాడు. నేను హామీ ఇస్తున్నా ప్రతి కాపు సోదరుడు మేలు కోసం 10 వేల కోట్లు ఇస్తాను'' అంటూ జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో ప్రజలతో చెపుతుంటే భారీ స్పందన లభించింది.
 
ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ... ఈ పెద్దలందరికీ చెప్తున్నా. యూ టర్న్ తీసుకోవడం ఇంటావంటా లేదు. బీసీలకు అన్యాయం జరుగకుండా కాపులకు మేము మద్దతిస్తాం. వైఎస్సార్సీపి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. చంద్రబాబులా చెప్పి మడమ తిప్పడం మేము చేయము. చెప్పింది చేస్తాం అంటూ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ నటి సనా ఖాన్‌కు మాతృవియోగం

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments