Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జగన్ అనే నేను'... మాట ఇస్తున్నా... ఉత్తరాంధ్రలో జగన్ ప్రభంజనం

“జగన్ అనే నేను... మాట ఇస్తున్నా.. మాట తప్పటం మా ఇంటావంటా లేదు. కాపులకు 5000 కోట్లు ఇస్తాను అన్న చంద్రబాబు కేవలం 1300 కోట్లు ఇచ్చాడు. నేను హామీ ఇస్తున్నా ప్రతి కాపు సోదరుడు మేలు కోసం 10 వేల కోట్లు ఇస్తాను'' అంటూ జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో ప్రజలతో

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (10:33 IST)
“జగన్ అనే నేను... మాట ఇస్తున్నా.. మాట తప్పటం మా ఇంటావంటా లేదు. కాపులకు 5000 కోట్లు ఇస్తాను అన్న చంద్రబాబు కేవలం 1300 కోట్లు ఇచ్చాడు. నేను హామీ ఇస్తున్నా ప్రతి కాపు సోదరుడు మేలు కోసం 10 వేల కోట్లు ఇస్తాను'' అంటూ జగన్ మోహన్ రెడ్డి ఉత్తరాంధ్రలో ప్రజలతో చెపుతుంటే భారీ స్పందన లభించింది.
 
ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి ఇంకా మాట్లాడుతూ... ఈ పెద్దలందరికీ చెప్తున్నా. యూ టర్న్ తీసుకోవడం ఇంటావంటా లేదు. బీసీలకు అన్యాయం జరుగకుండా కాపులకు మేము మద్దతిస్తాం. వైఎస్సార్సీపి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం. చంద్రబాబులా చెప్పి మడమ తిప్పడం మేము చేయము. చెప్పింది చేస్తాం అంటూ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments