Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసీపి అధికారంలోకి వస్తే తిరుమల ప్రధాన అర్చకులుగా రమణదీక్షితులు...

తిరుమల శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల్ని తిరిగి అదే పదవిలో కొనసాగిస్తామని, అది తాము అధికారంలోకి రాగానే జరుగుతుందని వైసీపీ తెలిపింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తితిదే నిర్వహించే తొలి పాలకమండలి సమావేశంలో వయస్సు కారణంగ

Webdunia
బుధవారం, 1 ఆగస్టు 2018 (10:21 IST)
తిరుమల శ్రీవారి ఆలయం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల్ని తిరిగి అదే పదవిలో కొనసాగిస్తామని, అది తాము అధికారంలోకి రాగానే జరుగుతుందని వైసీపీ తెలిపింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తితిదే నిర్వహించే తొలి పాలకమండలి సమావేశంలో వయస్సు కారణంగా తొలగించిన ముగ్గురు అర్చకులను విధుల్లోకి తీసుకోవడమే తమ అజెండా అంటూ వైకాపా మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. 
 
కాగా రమణ దీక్షితులు మంగళవారం సాయంత్రం భూమన కరుణాకర్ రెడ్డితో సుమారు గంటపాటు సమావేశమై పలు విషయాలు మాట్లాడారు. పదవీ విరమణ అనేది కొన్ని వృత్తుల వారికే పరిమితమవుతుందనీ, కానీ ఆలయంలో పనిచేసే అర్చకులకు పదవీ విరమణ ఏమిటని ప్రశ్నించారు. తాము అధికారంలోకి రాగానే ఈ నిబంధనను ఎత్తివేసి అర్చకులకు పదవీ విరమణ వయసు అన్నది లేకుండా చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments