కాంగ్రెస్‌ను వీడి తప్పు చేశా.. టీడీపీలో నేను వలసపక్షిని...

సంచలన కామెంట్స్ చేయడంలోనూ, వివాదాల్లో చిక్కుకోవడంలోనూ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి మంచి పేరుతో పాటు గుర్తింపు కూడా ఉన్నాయి. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజక

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (09:55 IST)
సంచలన కామెంట్స్ చేయడంలోనూ, వివాదాల్లో చిక్కుకోవడంలోనూ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డికి మంచి పేరుతో పాటు గుర్తింపు కూడా ఉన్నాయి. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని వీడి తప్పు చేశాననీ, ఇపుడు టీడీపీలో తాను వలస పక్షిని అని ఆయన వ్యాఖ్యానించారు. 
 
అనంతపురం జిల్లా గుత్తి వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్ యార్డు ఛైర్మెన్‌తో పాటు ఇక్కడున్నవారంతా ఒకే పార్టీలో సుదీర్ఘంగా ఉన్నారని, తాను మాత్రమే వలస పక్షిని అని వ్యాఖ్యానించారు. 
 
పైగా టీడీపీలో చేరినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు కిరీటమేమీ పెట్టలేదన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని వీడి తప్పు చేశాననే బాధ ఉందన్నారు. ఇకపోతే.. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని, కానీ, ఆలోగా అది పూర్తి కాదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

ఏవీఎం శరవణన్ భౌతికకాయానిక నివాళులు.. సూర్య కంటతడి

నా నుంచి ఎలాంటి బ్రేకింగ్ న్యూస్‌లు ఆశించకండి : రాజ్ నిడిమోరు మాజీ భార్య

Nayanatara: చిరంజీవి, నయనతార లపై రెండవ సింగిల్ శశిరేఖ లిరికల్ రాబోతుంది

Allu Arjun : కున్రిన్ పేరుతో జపనీస్ థియేటర్లలోకి అల్లు అర్జున్... పుష్ప 2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments