Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరీ అంత ఘోరంగా వుందా? అంబటి ఏం చెప్పారో చూడండి

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (17:56 IST)
తెలుగుదేశం పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నామరూపాలు లేకుండా పోతుందని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో సైకిల్ గుర్తు ఎటు పోయిందో తెలియలేదన్నారు. జగన్ గారి పట్ల వున్న నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఏ ఎన్నిక వచ్చినా తమ పార్టీకి భారీ మెజారిటీని కట్టబెడుతున్నారన్నారు.
 
పంచాయతీ ఎన్నికల ఫలితాలు మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా వస్తాయన్నారు. సత్తెనపల్లిలో పది స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థుల కోసం తీవ్రంగా ప్రయత్నించినా అభ్యర్థులే దొరకలేదని ఎద్దేవా చేశారు.
 
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెదేపా కనుమరుగైపోతుందనీ, ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటీ చేయకుండా వుండటమే మంచిదని చాలామంది తప్పుకుంటారని జోస్యం చెప్పారు. మరి అంబటి రాంబాబు చెప్పినట్లే తెదేపా పరిస్థితి వుంటే ఇక ఆ పార్టీ పరిస్థితి ఏమిటో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

Danger Boys: మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments