తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరీ అంత ఘోరంగా వుందా? అంబటి ఏం చెప్పారో చూడండి

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (17:56 IST)
తెలుగుదేశం పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నామరూపాలు లేకుండా పోతుందని వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు జోస్యం చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో సైకిల్ గుర్తు ఎటు పోయిందో తెలియలేదన్నారు. జగన్ గారి పట్ల వున్న నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఏ ఎన్నిక వచ్చినా తమ పార్టీకి భారీ మెజారిటీని కట్టబెడుతున్నారన్నారు.
 
పంచాయతీ ఎన్నికల ఫలితాలు మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా వస్తాయన్నారు. సత్తెనపల్లిలో పది స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థుల కోసం తీవ్రంగా ప్రయత్నించినా అభ్యర్థులే దొరకలేదని ఎద్దేవా చేశారు.
 
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెదేపా కనుమరుగైపోతుందనీ, ఆ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటీ చేయకుండా వుండటమే మంచిదని చాలామంది తప్పుకుంటారని జోస్యం చెప్పారు. మరి అంబటి రాంబాబు చెప్పినట్లే తెదేపా పరిస్థితి వుంటే ఇక ఆ పార్టీ పరిస్థితి ఏమిటో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments