అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ అరెస్టు

Webdunia
శనివారం, 9 అక్టోబరు 2021 (16:24 IST)
అంతర్జాతీయ ఎర్ర చందన్ స్మగ్లర్‌న ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ స్మగ్లర్ పేరు రామనాథ రెడ్డి. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. కుప్పం - కృష్ణగిరి హైవేలో పెద్ద మొత్తంలో ఎర్రచందనాన్ని తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.
 
కొంతకాలంగా రామనాథ రెడ్డిపై పోలీసులు నజర్‌ పెట్టారు. అతని అనుచరులపై సైతం నిఘాపెట్టారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తున్నారనే పక్కా సమాచారంతో జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహించారు. 
 
ఆ సమయంలో ఓ వాహనంలో సుమారు 50 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకుని, రామనాథ రెడ్డితోపాటు అతని ముగ్గురు అనుచరులను అరెస్టు చేశారు. ఎర్ర చందనం దుంగలతో పాటు వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments