Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రేడింగ్ విధానంలో ఇంటర్ ఫలితాలు.. ఎపుడంటే..

Webdunia
గురువారం, 22 జులై 2021 (17:06 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాలు శుక్రవారం సాయంత్రం వెల్లడికానున్నాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. 
 
కాగా కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఫలితాలు ఎలా ఉంటాయోనని విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు కూడా జరగలేదు. అయితే గ్రేడ్ల విధానంలో వారిని పాస్ చేసి సెకండియర్‌కు పంపారు. ఇప్పుడు ఇదే విధానంలోనే ఇంటర్ విద్యార్థులను కూడా పాస్ చేయనున్నట్లు తెలుస్తోంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments