ఈ నెల 18 వరకు ఇంటర్‌ ఫీజు గడువు పొడిగింపు

Webdunia
శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (10:26 IST)
ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్ష ఫీజు షెడ్యూల్‌ను ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డు పొడిగించింది. 2020-21 విద్యా సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫిబ్రవరి 11లోపు ఫీజు చెల్లించాలని బోర్డు ముందుగా వెల్లండించింది.

ఈ గడువును ఈ నెల 18 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. విద్యార్థులు ఈ నెల 18వ తేదీలోపు కళాశాల ప్రిన్సిపల్స్‌కు చెల్లించాలని పేర్కొన్నారు.

బోర్డు అకౌంటుకు ఈ నెల 19వ తేదీలోపు ఆన్‌లైన్‌ ద్వారా బదిలీ చేయాలని ప్రిన్సిపల్స్‌కు తెలిపారు. ఎంఎన్‌ఆర్‌, ఫీజు చెల్లింపు సమాచారాన్ని ఈ నెల 20వ తేదీలోపు ఆర్‌ఐఒ కార్యాలయంలో ప్రింటు తీయాలని వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ bఱవ.aజూ.స్త్రశీఙ.ఱఅ ద్వారా చెల్లించొచ్చని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments