Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి ఏపీలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైతే...

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (09:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 10,01,058 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వీరిలో మొదటి సంవత్సరం, రెండో సంవత్సర విద్యార్థులు సరి సమానంగా ఉన్నారు. ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1456 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తాయి. 
 
అయితే, ఈ పరీక్షల కోసం ఇంటర్ బోర్డు అధికారులు కీలక ప్రకటన చేశారు. పరీక్షా కేంద్రానికి నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను పరీక్షకు అనుమతించబోమని తెలిపారు. అదేవిధంగా పరీక్షా కేంద్రం లేదా హాలులోకి మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ అనుమతించరని తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు జిల్లాకు ఐదు చొప్పు ఫ్లయింగ్ స్క్వాడ్స్‌లు, సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామని, అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు విద్యా శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అవి మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లా మారిపోయాయి : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి

డిస్నీ ప్రతిష్టాత్మక చిత్రం ట్రాన్: ఆరీస్ ట్రైలర్

Sthanarthi Sreekuttan: మలయాళ సినిమా స్ఫూర్తితో తెలంగాణలో మారిన తరగతి గదులు.. ఎలాగంటే?

గాలి కిరీటి రెడ్డి కథానాయకుడిగా ఓకేనా కాదా? జూనియర్ చిత్రం రివ్యూ

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments