ఏపీలో జూన్‌ 3న ఇంటర్‌ పరీక్ష

Webdunia
శనివారం, 16 మే 2020 (16:24 IST)
కరోనా వైరస్‌ కారణంగా ఆగిపోయిన ఇంటర్‌ పరీక్ష జూన్‌ 3న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి ఒక ప్రకటన విడుదల చేసింది.

ఏప్రిల్‌ 23న జరగాల్సిన ఇంటర్మీడియేట్‌ ద్వితీయ సంవత్సరం మోడ్రన్‌ లాంగ్వేజ్‌, జియోగ్రఫీ పరీక్షలు జూన్‌ 3న జరుగుతాయని పేర్కొంది.

కరోనా నివారణ జాగ్రత్తలు పాటిస్తూ ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మాస్క్‌ను కచ్చితంగా వెంట తెచ్చుకోవాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

మనల్ని విమర్శించే వారి తిట్ల నుంచే పాజిటివ్ ఎనర్జీని తీసుకుందాం. ఎదుగుదాం

హీరో కార్తి చిత్రం వా వాత్తియార్‌ రిలీజ్‌కు చిక్కులు - మద్రాస్ హైకోర్టు బ్రేక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments