Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో జూన్‌ 3న ఇంటర్‌ పరీక్ష

Webdunia
శనివారం, 16 మే 2020 (16:24 IST)
కరోనా వైరస్‌ కారణంగా ఆగిపోయిన ఇంటర్‌ పరీక్ష జూన్‌ 3న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి ఒక ప్రకటన విడుదల చేసింది.

ఏప్రిల్‌ 23న జరగాల్సిన ఇంటర్మీడియేట్‌ ద్వితీయ సంవత్సరం మోడ్రన్‌ లాంగ్వేజ్‌, జియోగ్రఫీ పరీక్షలు జూన్‌ 3న జరుగుతాయని పేర్కొంది.

కరోనా నివారణ జాగ్రత్తలు పాటిస్తూ ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మాస్క్‌ను కచ్చితంగా వెంట తెచ్చుకోవాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments