Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో 10 వేల ఏళ్ల నాటి ఆదిమానవుల చిత్రాలు

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (06:01 IST)
ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఆదిమానవుల రేఖా చిత్రాలను కడప జిల్లాలో గుర్తించారు. ఇవి దాదాపు పదివేల సంవత్సరాల క్రితం నాటివిగా భావిస్తున్నారు.

కడప జిల్లా చింతకుంటలో బయటపడ్డ ఆదిమానవుల రేఖా చిత్రాలు అరుదైనవని.. తిరుపతి పురావస్తు శాఖ సహాయ సంచాలకులు శివకుమార్​ తెలిపారు. ఇవి మధ్యప్రదేశ్​ రాష్ట్రంలోని భీమ్​ ఖేత్కాలో ఉన్న చిత్రాల మాదిరి ఉన్నాయన్నారు.

ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఆదిమానవుల రేఖా చిత్రాలు ఒకే చోట భారీ సంఖ్యలో వుండడం సంతోషదాయకమన్నారు. ఈ రేఖా చిత్రాలు దాదాపు 10 వేల సంవత్సరాల నాటివని భావిస్తున్నారు.

ఈ ప్రదేశాన్ని తొలుత విశ్రాంత ఐఏఎస్​ అధికారి గోపాలకృష్ణ గుర్తించారు. దీన్ని రక్షిత ప్రదేశంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్​ పురావస్తు కమిషనర్​ శ్రీమతి వాణిమోహన్​ను కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments