Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో 10 వేల ఏళ్ల నాటి ఆదిమానవుల చిత్రాలు

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (06:01 IST)
ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఆదిమానవుల రేఖా చిత్రాలను కడప జిల్లాలో గుర్తించారు. ఇవి దాదాపు పదివేల సంవత్సరాల క్రితం నాటివిగా భావిస్తున్నారు.

కడప జిల్లా చింతకుంటలో బయటపడ్డ ఆదిమానవుల రేఖా చిత్రాలు అరుదైనవని.. తిరుపతి పురావస్తు శాఖ సహాయ సంచాలకులు శివకుమార్​ తెలిపారు. ఇవి మధ్యప్రదేశ్​ రాష్ట్రంలోని భీమ్​ ఖేత్కాలో ఉన్న చిత్రాల మాదిరి ఉన్నాయన్నారు.

ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఆదిమానవుల రేఖా చిత్రాలు ఒకే చోట భారీ సంఖ్యలో వుండడం సంతోషదాయకమన్నారు. ఈ రేఖా చిత్రాలు దాదాపు 10 వేల సంవత్సరాల నాటివని భావిస్తున్నారు.

ఈ ప్రదేశాన్ని తొలుత విశ్రాంత ఐఏఎస్​ అధికారి గోపాలకృష్ణ గుర్తించారు. దీన్ని రక్షిత ప్రదేశంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్​ పురావస్తు కమిషనర్​ శ్రీమతి వాణిమోహన్​ను కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments