Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ గారు నన్ను సూర్యుడు దగ్గరికి వెళ్లమన్నా వెళ్లిపోయేదాన్ని: కన్నీరు పెట్టుకున్న వైఎస్ షర్మిల

ఐవీఆర్
శనివారం, 26 అక్టోబరు 2024 (19:29 IST)
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకోసం ఏం చేసారో ఒక్కటి చెబితే వినాలని వుందని వైఎస్ షర్మిల అన్నారు. ఆస్తుల వ్యవహారంపై షర్మిల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... '' నాకు, నా బిడ్డలకు జగన్ గారు అన్యాయం చేస్తున్నారు అన్నది పచ్చినిజం. అలాంటి జగన్ గారిని వైసిపి కార్యకర్తలు మోస్తున్నారు. 5 సంవత్సరాలు హక్కు పత్రాలు నా చేతుల్లో వున్నాయి. అవి బయటకుపోతే వైఎస్సార్ గురించి నలుగురు నాలుగు మాటలు మాట్లాడుతారు.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments