Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ-కె వైసీ చేసుకుంటే, ఏ జిల్లా, ఏ రాష్ట్రమైనా రేషన్

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (10:43 IST)
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే రేష‌న్ కార్డుదారుల‌కు ఈ -కె వై సి నమోదు చేస్తున్నామ‌ని పౌర సరఫరాల శాఖ ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ కోన శశిధర్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో 10 శాతం మంది ఈ-కె వై సి నమోదు చేసుకోవాల్సి ఉంద‌న్నారు.

ఈ-కెవైసి పేరుతో రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తమ‌న్నారు. ప్రతి ఒక్కరు ఆధార్ డేటాతో ఈ- కె వై సి చేయించుకోవాల‌ని, ఈ-కె వైసీ చేసుకుంటే, ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రమైన రేషన్ తీసుకోవచ్చ‌ని శ్రీధ‌ర్ తెలిపారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు సెప్టెంబర్ నెలాఖరు వరకు నమోదు చేస్తామ‌ని, గ్రామ వాలంటీర్ ద్వారా ఈ - కె వై సి చేసుకోవచ్చ‌న్నారు.

అసలు ఆధార్ లో డేటా లేని వాళ్ళు మాత్రమే, ఆధార్ కేంద్రాలకు వెళ్లి చేసుకోవాల‌న్నారు. కోవిడ్ నియమాలు పాటిస్తూ, ఈ కె వైసీ చేసుకునేలా చర్యలు చేపట్టామ‌ని పౌర సరఫరాల శాఖ ఎక్స్ ఆఫీసియో సెక్రటరీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments