Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ-కె వైసీ చేసుకుంటే, ఏ జిల్లా, ఏ రాష్ట్రమైనా రేషన్

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (10:43 IST)
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే రేష‌న్ కార్డుదారుల‌కు ఈ -కె వై సి నమోదు చేస్తున్నామ‌ని పౌర సరఫరాల శాఖ ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ కోన శశిధర్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో 10 శాతం మంది ఈ-కె వై సి నమోదు చేసుకోవాల్సి ఉంద‌న్నారు.

ఈ-కెవైసి పేరుతో రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తమ‌న్నారు. ప్రతి ఒక్కరు ఆధార్ డేటాతో ఈ- కె వై సి చేయించుకోవాల‌ని, ఈ-కె వైసీ చేసుకుంటే, ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రమైన రేషన్ తీసుకోవచ్చ‌ని శ్రీధ‌ర్ తెలిపారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు సెప్టెంబర్ నెలాఖరు వరకు నమోదు చేస్తామ‌ని, గ్రామ వాలంటీర్ ద్వారా ఈ - కె వై సి చేసుకోవచ్చ‌న్నారు.

అసలు ఆధార్ లో డేటా లేని వాళ్ళు మాత్రమే, ఆధార్ కేంద్రాలకు వెళ్లి చేసుకోవాల‌న్నారు. కోవిడ్ నియమాలు పాటిస్తూ, ఈ కె వైసీ చేసుకునేలా చర్యలు చేపట్టామ‌ని పౌర సరఫరాల శాఖ ఎక్స్ ఆఫీసియో సెక్రటరీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయారు : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments