Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ గెల‌వాల‌ని పాద‌యాత్ర‌!

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (10:39 IST)
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్ విజయం సాధించాలని ఓ అభిమాని పాద యాత్ర ప్రారంభించాడు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు ఈ పాదయాత్ర చేస్తున్నాడు.

రాజ‌మండ్రి వాసి అయిన జూనియర్ అర్టిస్ట్ రంజిత్ కుమార్ కు ప్ర‌కాష్ రాజ్ అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. ఆయ‌న న‌ట‌న‌కు ఫిదా అయిన రంజిత్ కుమార్... మా అధ్య‌క్షుడిగా ఆయ‌నే గెల‌వాల‌ని కోరుకున్నాడు. ఇందుకోసం రాజమండ్రి రూరల్ కొంతమూరు నుంచి హైదరాబాద్ వరకు ఐదు రోజుల పాటు 485 కిమీలు పాదయాత్ర చేస్తున్నాడు.

ఒక ప‌క్క మా ఎన్నిక‌లు రాజ‌కీయంగా వివాదాస్పదం కాగా, ఇందులో ప్ర‌కాష్ రాజ్ నెగ్గాల‌ని కోరుకుంటూ అభిమాని పాద యాత్ర ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పొట్టి దుస్తులు అందుకే వేసుకోను.. నిజం చెప్పిన సాయిపల్లవి?

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments