Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఎన్నిక‌ల్లో ప్ర‌కాష్ రాజ్ గెల‌వాల‌ని పాద‌యాత్ర‌!

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (10:39 IST)
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్ విజయం సాధించాలని ఓ అభిమాని పాద యాత్ర ప్రారంభించాడు. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వరకు ఈ పాదయాత్ర చేస్తున్నాడు.

రాజ‌మండ్రి వాసి అయిన జూనియర్ అర్టిస్ట్ రంజిత్ కుమార్ కు ప్ర‌కాష్ రాజ్ అంటే వ‌ల్ల‌మాలిన అభిమానం. ఆయ‌న న‌ట‌న‌కు ఫిదా అయిన రంజిత్ కుమార్... మా అధ్య‌క్షుడిగా ఆయ‌నే గెల‌వాల‌ని కోరుకున్నాడు. ఇందుకోసం రాజమండ్రి రూరల్ కొంతమూరు నుంచి హైదరాబాద్ వరకు ఐదు రోజుల పాటు 485 కిమీలు పాదయాత్ర చేస్తున్నాడు.

ఒక ప‌క్క మా ఎన్నిక‌లు రాజ‌కీయంగా వివాదాస్పదం కాగా, ఇందులో ప్ర‌కాష్ రాజ్ నెగ్గాల‌ని కోరుకుంటూ అభిమాని పాద యాత్ర ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: సాయి అభ్యాంకర్.. బాల్టి కోసం రూ.2 కోట్లు అందుకున్నారా?

Sethupathi: పూరి సేతుపతి టైటిల్, టీజర్ విడుదల తేదీ ప్రకటన

NTR: హైదరాబాద్‌లో కాంతార: చాప్టర్ 1 ప్రీ-రిలీజ్ కు ఎన్టీఆర్

Pawan: హృతిక్, అమీర్ ఖాన్ కన్నా పవన్ కళ్యాణ్ స్టైల్ సెపరేట్ : రవి కె చంద్రన్

OG collections: ఓజీ తో ప్రేక్షకులు రికార్డ్ కలెక్టన్లు ఇచ్చారని దానయ్య ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments