Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలను జిల్లా పరిషత్ పాఠశాలలో చేర్చిన ఐఏఎస్ అధికారి

Webdunia
బుధవారం, 6 జులై 2022 (09:37 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి, ఎస్.ఏ.పి., మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి తన ఇద్దరు పిల్లలను జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో చేర్చి, ఇతర అధికారులకు ఆదర్శంగా నిలించారు. విజయవాడలోని పటమటలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో చేర్పించారు. 
 
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం వల్ల తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నామని ప్రభాకర్ రెడ్డి భార్య లక్ష్మి తెలిపారు. ఏపీ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆమె అన్నారు. పాఠశాల సౌకర్యాలు, తరగతి గదులు, ఆట స్థలం అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు. 
 
గతంలో నెల్లూరు జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. కాగా, వేసవి సెలవుల అనంతరం మంగళవారం నుంచి ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. గతేడాది విజయవాడలోని పటమట పాఠశాలలో కొత్తగా నాలుగు వందల మందికి పైగా విద్యార్థులు చేరారు. ఈ ఏడాది కూడా దాదాపు 500 వందల మంది కొత్త విద్యార్థులు చేరుతారని అధ్యాపకులు అంచనా వేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments