Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన యువతి దక్కలేదనీ యువకుడు ఏం చేశాడో తెలుసా?

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (17:13 IST)
ప్రేమించిన యువతి దక్కక పోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు వివాహానికి విముఖత తెలపడంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన రాజేంద్రనగర్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్.ఐ దామోదర్ అందించిన వివరాల ప్రకారం, ఉప్పర్‌పల్లిలో నివసిస్తున్న మల్లేష్‌ అనే ప్రభుత్వ ఉద్యోగికి సాయికిరణ్‌ (27) అనే కుమారుడు ఉన్నాడు. 
 
పాల వ్యాపారం వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్న సాయి కిరణ్ గత కొద్ది కాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ ఆ యువతితో వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదు. కానీ ఇటీవల ఆ యువతికి మరో వ్యక్తితో వివాహమైంది. 
 
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయికిరణ్ దానిని జీర్ణించుకోలేకపోయాడు. సోమవారం ఎవరూలేని సమయంలో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తర్వాత ఇంటికి వచ్చి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వినసొంపుగా ఉన్న హరి హర వీరమల్లు నుంచి రెండవ గీతం కొల్లగొట్టినాదిరో

మూవీ 23 చూసి చలించిపోయిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క

నిర్మాత దిల్ రాజుకు సుప్రీంకోర్టులో ఊరట

క్రూరమైన హింసతో ఉన్న నాని హిట్ 3 ది 3rd కేస్ టీజర్

Allu Arjun: భారీగా అల్లు అర్జున్ పారితోషికం - మరి దర్శకుడుకి కూడా ఉందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Sajja Pindi Java: బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ..?

Green Peas: డయాబెటిస్ ఉంటే పచ్చి బఠానీలు తినవచ్చా?

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments