Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో తప్పిన పెనుముప్పు

Webdunia
బుధవారం, 3 జులై 2019 (09:49 IST)
హైదరాబాద్ మొజంజాహి మార్కెట్ సర్కిల్‌లో ఆర్టీసి బస్సు బోల్తా పడింది. సిగ్నల్ మలుపు వద్ద లారీ ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. బస్సు డ్రైవర్‌తో సహా ఏడుగురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. బాధితులను స్థానిక ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆ వాహనాన్ని రోడ్డు క్లియర్ చేసి పీఎస్ కు తరలించారు. 
 
టీఎస్ 01 ఎడ్ 0146 సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాదు‌లో ఇటీవల కాలంలో ప్రమాదాలు పెరిగాయి. మలుపుల వద్ద సరైన హెచ్చరికల బోర్డులు లేకపోవడం, సరైన భద్రతా చర్యలు లేకపోవడంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనికితోడు మెట్రో రైలు పిల్లర్లు కూడా ప్రయాణీకుల అదృష్టాన్ని పరీక్షిస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments