Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాచకురాలికి మద్యం తాగించి గ్యాంగ్ రేప్ చేసిన కామాంధులు

Webdunia
ఆదివారం, 22 డిశెంబరు 2019 (09:56 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ యాచకురాలిపై అత్యాచారం జరిగింది. తమవంతు సాయం చేసి ఆదుకోవాల్సిన వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మల్కాజిగిరికి చెందిన చిన్నప్ప(50), నేనావత్‌ విజయ్‌ కుమార్‌(53) అనే ఇద్దరు వ్యక్తులు ఈ నెల 17వ తేదీ అర్థరాత్రి పూటుగా మద్యం సేవించారు. ఆ తర్వాత రోడ్డు పక్కన కూర్చున్న యాచకురాలితో మాటలు కలిపి తమ ఇంటికి తీసుకెళ్లి ఆమెకు కూడా మద్యం తాగించారు. 
 
దీంతో ఆమె మత్తులోకి జారుకుంది. ఇదే అదునుగా భావించిన ఆ ఇద్దరు కామాంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు, పోలీసులకు ఫోన్‌ చేశారు. అప్పటికే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. వారిని శుక్రవారం మిర్జాలగూడలో పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం