Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాసబ్ ట్యాంక్‌ వద్ద ట్రావెల్స్ బస్సుపై పడిన ఎలక్ట్రిక్ పోల్

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (12:38 IST)
హైదరాబాద్ నగరంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. మాసబ్‌ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై విద్యుత్ స్తంభం పడింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎలాంటి హానీ జరగలేదు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. 
 
కానీ, ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సుపై పడిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి, బస్సును పక్కకు తీశారు. ఆ తర్వాత వాహన రాకపోకలను పునరుద్ధరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments