Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాసబ్ ట్యాంక్‌ వద్ద ట్రావెల్స్ బస్సుపై పడిన ఎలక్ట్రిక్ పోల్

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (12:38 IST)
హైదరాబాద్ నగరంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. మాసబ్‌ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై విద్యుత్ స్తంభం పడింది. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎలాంటి హానీ జరగలేదు. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. 
 
కానీ, ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సుపై పడిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి, బస్సును పక్కకు తీశారు. ఆ తర్వాత వాహన రాకపోకలను పునరుద్ధరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

వార్నర్.. లవ్ అవర్ ఫిలిమ్స్.. లవ్ అవర్ యాక్టింగ్ : రాజేంద్ర ప్రసాద్ సారీ (Video)

Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌ సన్నిహితుడు.. క్షమించండి: మత్తు దిగిందా?

Sonu Sood : సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

తర్వాతి కథనం
Show comments