Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాడ్జి గదిలో 3 గంటలు గడిపి వీడియో తీసింది.. తర్వాత బెదిరించింది.. చివరికి?

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (09:23 IST)
సైబర్ నేరాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఒక వైపు మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతుంటే.. మరోవైపు మహిళల వల్లే మోసపోయే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ఆన్ లైన్ లో పరిచయమైన ఓ యువకుడిని లాడ్జికి రప్పించుకున్న మహిళ, ఆపై తన స్నేహితుడితో కలిసి అతన్ని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు కాజేయగా, బాధితుడి ఫిర్యాదు మేరకు ఇద్దరినీ పోలీసులు కటకటాల వెనక్కు పంపించారు.
 
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్, కూకట్ పల్లి, కావూరీ హిల్స్ ప్రాంతానికి చెందిన యువకుడికి, సోషల్ మీడియాలో 22 ఏళ్ల యువతి పరిచయమైంది. ఈ పరిచయం కారణంగా వీరిద్దరూ కలిశారు. ఈ నెల 14న కూకట్ పల్లి పరిధిలోని ఓ లాడ్జ్ లో మూడు గంటల పాటు సన్నిహితంగా గడిపారు. ఆ సమయంలో యువతి రహస్యంగా వీడియోలు తీసింది.
 
ఆపై తన స్నేహితుడు సంతోష్ (32) తో కలిసి యువకుడిని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. తనకు డబ్బివ్వకుంటే తీసిన వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని బెదిరించింది. దీంతో భయపడిన బాధితుడు నాలుగు లక్షల వరకు డబ్బు అప్పజెప్పాడు. కానీ ఆ తర్వాత కూడా బెదిరింపులు ఆగకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిలేడీని ఆమె స్నేహితుడిని అరెస్ట్ చేశారు. ఆపై, డబ్బును స్వాధీనం చేసుకుని, రిమాండ్ కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments