Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుజుర్ నగర్ బై పోల్ : నేటితో నామినేషన్లపర్వానికి తెర

Webdunia
సోమవారం, 30 సెప్టెంబరు 2019 (10:55 IST)
తెలంగాణ రాష్ట్రంలోని హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానానికి అక్టోబరు 21వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ పర్వానికి సోమవారంతో తెరపడనుంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులంతా సోమవారమే నామినేషన్ దాఖలు చేయనున్నారు.
 
ముఖ్యంగా, అధికార తెరాస, కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీ, సీపీఎం, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌ స్వీకరించే తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ అధికారులు, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులంతా తమ అనుచరులతో ర్యాలీగా వచ్చి నామినేషన్‌ వేయనున్నారు.
 
ఈ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా సైదిరెడ్డి నామినేషన్‌కు మంత్రులు జగదీష్‌ రెడ్డి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి హాజరవుతారు. కాంగ్రెస్‌ అభర్థి పద్మావతి నామినేషన్‌కు ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు హాజరవుతారు. జీజేపీ అభ్యర్థి కోటా రామారావు నామినేషన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ హాజరుకానున్నారు. కాగా, ఉప ఎన్నికల పోలింగ్ అక్టోబరు 21వ తేదీన జరుగనుండగా, అక్టోబరు 24వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, అదే రోజు ఫలితాన్ని వెల్లడిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments