Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో భారీ ర్యాలీ

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (15:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో గురువారం భారీ ర్యాలీ జరిగింది. రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. దీనికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వారంతా వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమంటూ నినాదాలు చేశారు. 
 
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని కావాలని, అదీకూడా ముందుగా ప్రటించిన అమరావతి మాత్రమే ఉండాలని అమరాతి ప్రాంత రైతుల ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ నేపథ్యంలో గురువారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 
 
మూడు రాజధానులకు మద్దతుగానే గురువారం తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఈ సందర్భంగా బాలాజీ కాలనీ నుంచి తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో యువతీయువకులు అత్యధికంగా పాల్గొన్నారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమంటూ వారు నినాదాలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments