Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో భారీ ర్యాలీ

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (15:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన మూడు రాజధానులకు మద్దతుగా తిరుపతిలో గురువారం భారీ ర్యాలీ జరిగింది. రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. దీనికి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వారంతా వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమంటూ నినాదాలు చేశారు. 
 
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని కావాలని, అదీకూడా ముందుగా ప్రటించిన అమరావతి మాత్రమే ఉండాలని అమరాతి ప్రాంత రైతుల ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతిలో భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ నేపథ్యంలో గురువారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 
 
మూడు రాజధానులకు మద్దతుగానే గురువారం తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో ఇది జరిగింది. ఈ సందర్భంగా బాలాజీ కాలనీ నుంచి తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో యువతీయువకులు అత్యధికంగా పాల్గొన్నారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమంటూ వారు నినాదాలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

తెలుగు చిత్రాలపై నయనతారకు ఎందుకో అంత ఇష్టం??

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments