Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా ఎంఎం.నవరాణే నియామకం

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (15:21 IST)
భారత ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నవరాణే నియమితులయ్యారు. కొత్త సీడీఎస్ ఎంపిక పూర్తయ్యేంత వరకు నవరాణే ఈ పదవిలో కొనసాగుతారు. 
 
ఈ నెల 8వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత మహాదళపతి బిపిన్ రావత్‌తో పాటు మొత్తం 14 చనిపోయారు. దీంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవి ఖాళీగా ఉంది. దాన్ని భర్తీ చేసేంతవరకు పాత పద్దతిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఈ క్రమంలో గతంలో అమలులో ఉన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ పదవిని నవరాణేతో భర్తీ చేసింది. త్రివిధ దళాధిపతుల్లో నవరాణే సీనియర్ కావడంతో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. సీడీఎస్ పోస్ట్ క్రియేట్ చేయడానికి ముందు త్రివిధ దళాధిపతుల్లో సీనియర్ అయిన అధికారి చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహించేవారు. కొత్త సీడీఎస్ పూర్తయ్యేంత వరకు నవరాణే ఈ పదవిలో ఉంటారు.

సంబంధిత వార్తలు

మావయ్య కోసం.. కాలినడకన తిరుమలకు హీరో సాయి ధరమ్ తేజ్! (Video)

పదకొండు మంది జీవితాల కథే కమిటీ కుర్రోళ్లు చిత్రం : నిహారిక కొణిదెల

ఇకపై అలాంటి సినిమాలు చేయను.. రామ్ గోపాల్ వర్మ

ప్రతిభావంతులను ప్రోత్సహించటమే యువర్ ఫిల్మ్ కాంటెస్ట్ లక్ష్యం : రామ్ గోపాల్ వర్మ

కన్నప్ప’ని ఆ పరమేశ్వరుడు ఇచ్చిన ఆజ్ఞతోనే తీశాం : డా.మోహన్ బాబు

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

నోరూరించే చాక్లెట్స్, తింటే 5 రకాల ఆరోగ్య సమస్యలు, ఏంటవి?

మొలకెత్తిన గింజలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఈ-వార్డ్స్- డిజిటల్ హెల్త్ సొల్యూషన్ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసిన మల్లా రెడ్డి నారాయణ హాస్పిటల్

తర్వాతి కథనం
Show comments