Webdunia - Bharat's app for daily news and videos

Install App

చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా ఎంఎం.నవరాణే నియామకం

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (15:21 IST)
భారత ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నవరాణే నియమితులయ్యారు. కొత్త సీడీఎస్ ఎంపిక పూర్తయ్యేంత వరకు నవరాణే ఈ పదవిలో కొనసాగుతారు. 
 
ఈ నెల 8వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత మహాదళపతి బిపిన్ రావత్‌తో పాటు మొత్తం 14 చనిపోయారు. దీంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవి ఖాళీగా ఉంది. దాన్ని భర్తీ చేసేంతవరకు పాత పద్దతిని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఈ క్రమంలో గతంలో అమలులో ఉన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ పదవిని నవరాణేతో భర్తీ చేసింది. త్రివిధ దళాధిపతుల్లో నవరాణే సీనియర్ కావడంతో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. సీడీఎస్ పోస్ట్ క్రియేట్ చేయడానికి ముందు త్రివిధ దళాధిపతుల్లో సీనియర్ అయిన అధికారి చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహించేవారు. కొత్త సీడీఎస్ పూర్తయ్యేంత వరకు నవరాణే ఈ పదవిలో ఉంటారు.

సంబంధిత వార్తలు

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ నుంచి ఖలసే సాంగ్ రిలీజ్

పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో అశ్విన్ బాబు శివం భజే చిత్రం

దర్శకుడు తేజ ఆవిష్కరించిన పోలీస్ వారి హెచ్చరిక టైటిల్ లోగో

ఆ గాయంతోనే నింద షూటింగ్ చేశాను : హీరో వరుణ్ సందేశ్

సీతా కళ్యాణ వైభోగమే ట్రైలర్, పాటలు బాగున్నాయన్న సీఎం రేవంత్ రెడ్డి

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments