Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్డీయేలో ఎలా చేరుతారు?: వైసీపీకి సీపీఐ సూటి ప్రశ్న

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (12:59 IST)
మంత్రి బొత్స వ్యాఖ్యలను సీపీఐ నేత రామకృష్ణ తప్పుబట్టారు. తాము ఎన్డీఏలో చేరవచ్చన్న మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు ఆయన స్పందించారు.

సెక్యులర్‌ పార్టీ అంటూ అధికారంలోకి వచ్చి ఎన్డీఏలో ఎలా చేరుతారు? అని ప్రశ్నించారు. ప్రజావ్యతిరేక బిల్లులకు పార్లమెంట్‌లో వైసీపీ మద్దతిచ్చి ఓటేసిందని విమర్శించారు. ఇప్పుడేమో ఎన్డీయేలో చేరడానికి వైసీపీ ఉబలాట పడుతోందని విమర్శించారు.

బీజేపీతో జతకట్టడమంటే దళితులు, మైనార్టీలను మోసం చేయడమేనన్నారు. బొత్స వ్యాఖ్యలను మంత్రులు అంజాద్‌బాషా, నారాయణస్వామి ఖండించాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి లోకి అడుగుపెట్టిన అక్షయ్ ఖన్నా

ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి పై ప్రియమార సాంగ్ చిత్రీకరణ

Rashmika : గర్ల్ ఫ్రెండ్ రశ్మిక కోసం పాటలో గొంతుకలిపిన విజయ్ దేవరకొండ

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments