Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hot Weather Alert: తెలుగు రాష్ట్రాలకు ముప్పు.. ఎండలు దంచినా.. ఏపీకి మేఘాలు

సెల్వి
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (19:39 IST)
మండే సూర్యునిపై రాకాసి ప్లాస్మా తుపాన్లు విరుచుకుపడుతుంటాయి. వాటిని అత్యంత శక్తివంతమైన వేడి రాకాసి గాలులు అంతరిక్షంలోకి బయల్దేరుతాయి. అలాంటి గాలులతో భూమికి ముప్పు పొంచివుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. 
 
వాటి ప్రభావం యూరప్‌పై ఎక్కువగా ఉన్నా.. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 4 రోజులు వేడి గాలులు ఎక్కువగా వీస్తాయి. ఈ గాలుల ప్రభావంతో ఎండలు దంచేస్తాయని.. ఈ క్రమంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
ఈ ఎండ వేడిమి మామూలుగా వుండదని.. పిల్లలు, వృద్ధులు, పేషెంట్లు ఎండమీద బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. తాగునీరు తగిన మోతాదులో తీసుకోవాలని.. డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. 
 
ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ ఫిబ్రవరి 28 నుంచి వాతావరణం మారుతుంది. దీంతో వాతావరణం కాస్త చల్లబడే అవకాశం వుంది. . శ్రీలంక కింద ఒక అల్పపీడనం ఏర్పడేలా ఉంది. ఈ అల్పపీడనం ప్రభావం వచ్చే వారం తెలుగు రాష్ట్రాలపై కనిపించే అవకాశాలున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: వెండితెరపై కనిపించి రెండేళ్లైంది.. మా ఇంటి బంగారంగా వస్తానుగా అంటోన్న సమంత

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments