Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hot Weather Alert: తెలుగు రాష్ట్రాలకు ముప్పు.. ఎండలు దంచినా.. ఏపీకి మేఘాలు

సెల్వి
శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (19:39 IST)
మండే సూర్యునిపై రాకాసి ప్లాస్మా తుపాన్లు విరుచుకుపడుతుంటాయి. వాటిని అత్యంత శక్తివంతమైన వేడి రాకాసి గాలులు అంతరిక్షంలోకి బయల్దేరుతాయి. అలాంటి గాలులతో భూమికి ముప్పు పొంచివుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. 
 
వాటి ప్రభావం యూరప్‌పై ఎక్కువగా ఉన్నా.. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా 4 రోజులు వేడి గాలులు ఎక్కువగా వీస్తాయి. ఈ గాలుల ప్రభావంతో ఎండలు దంచేస్తాయని.. ఈ క్రమంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2వ తేదీ వరకు ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. 
 
ఈ ఎండ వేడిమి మామూలుగా వుండదని.. పిల్లలు, వృద్ధులు, పేషెంట్లు ఎండమీద బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. తాగునీరు తగిన మోతాదులో తీసుకోవాలని.. డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. 
 
ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కానీ ఫిబ్రవరి 28 నుంచి వాతావరణం మారుతుంది. దీంతో వాతావరణం కాస్త చల్లబడే అవకాశం వుంది. . శ్రీలంక కింద ఒక అల్పపీడనం ఏర్పడేలా ఉంది. ఈ అల్పపీడనం ప్రభావం వచ్చే వారం తెలుగు రాష్ట్రాలపై కనిపించే అవకాశాలున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం దిల్ రూబా నుంచి 'కన్నా నీ..' సాంగ్ రిలీజ్

Anasuya: అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నాగబంధం మూవీ

శ్రీ విష్ణు హీరోగా కోన వెంకట్, బాబీ నిర్మాతలుగా రాజమండ్రీలో తాజా చిత్రం

ఊరి కోసం చావాలి అనే సీ అడ్వెంచర్ ఫాంటసీ కథతో కింగ్స్టన్ ట్రైలర్

ఆత్మ నేపథ్యం లో విరాజ్ రెడ్డి చీలం చిత్రం గార్డ్ - రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments