Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా బాధితుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఆసుపత్రి గుర్తింపు రద్దు: హోంమంత్రి హెచ్చరిక

Webdunia
ఆదివారం, 26 జులై 2020 (10:15 IST)
కరోనా లక్షణాలున్న వ్యక్తులను తిరిగి పంపితే ఆ హాస్పిటల్ యాజమాన్యంపై చర్య తీసుకుంటామని హోంమంత్రి సుచరిత ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు.

కరోనా భాదితుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించినా కూడా సంబంధిత ఆసుపత్రుల గుర్తింపును రద్దు చేస్తామన్నారు. "కరోనా లక్షణాలు ఉన్న పేషెంట్‌ను ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్ళిన సమయంలో వారిని తిరిగి వెనక్కి పంపితే ఆయా హస్పిటల్ యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకుంటాం.

నిబంధనలను ఉల్లంఘించినా, కరోనా భాదితుల పట్ల నిర్లక్షంగా వ్యవహరించినా సంబంధిత ఆసుపత్రుల గుర్తింపును రద్దు చేస్తాం, హాస్పిటల్ సిబ్బంది భయపడకుండా సేవలందించాలని కోరుతున్నాం’’ అని సుచరిత ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments