Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీశైలం మ‌ల్ల‌న్న ద‌ర్శ‌నానికి నేడు అమిత్ షా రాక‌

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (08:48 IST)
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు దిల్లీలో బయలుదేరి 11.15 గంటలకు ఆయ‌న హైదరాబాద్‌ చేరుకుంటారు.

అనంతరం ప్రత్యేక హెలికాప్టర్‌లో 12.25 గంటలకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని సున్నిపెంటకు వచ్చి రోడ్డు మార్గాన శ్రీశైలం చేరుకుంటారు. మధ్యాహ్నం 12.45 నుంచి 1.45 గంటల మధ్య శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు. భ్రమరాంబ అతిథి గృహంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మధ్యాహ్న భోజనం చేస్తారు.

మ‌ధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీశైలం నుంచి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు చేరుకుని అక్కడ నుంచి 3.50 గంటలకు దిల్లీకి తిరిగి బయలుదేరతారు. అమిత్ షా తెలుగు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా రెండు రాష్ట్రాల పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎయిర్ పోర్ట్ ల వ‌ద్ద భ‌ద్ర‌త‌ను అల‌ర్ట్ చేశారు. అమిత్ షా వ‌చ్చే దారి వెంట భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments