Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టుకు రావాలంటూ ఏపీ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (08:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ బాస్‌కు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మరోమారు కబురుపంపింది. కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశించింది. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల తెలుగుదేశం పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, చింతకాయల అయన్నపాత్రుడు ఓ వివాహానికి హాజరయ్యారు. ఇలా హాజరుకావడం లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించినట్టేనని పేర్కొంటూ వారిద్దరిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
పైగా, మరికొందరు వివాహాలు జరుపుకునేలా ప్రోత్సహించారని కూడా ఆరోపిస్తూ దానిపై కూడా మరో కేసును నమోదు చేశారు. దీంతో అయ్యన్నపాత్రుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయలతో పాటు.. ఎవరినీ అరెస్టు చేయడానికి వీల్లేదంటూ కోర్టు స్టే ఆర్డర్ జారీచేసింది. 
 
అంతేకాకుండా, ఈ వివాహానికి హాజరైన మరికొందరు కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి తమ వాహనాలను సీజ్ చేశారంటూ పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిశీలించిన హైకోర్టు.. ఏపీ హైకోర్టు డీజీపీ గౌతం సవాంగ్‌ను నేరుగా హాజరుకావాలంటూ ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mythri Movies : తమిళ సినిమా కిస్ కిస్ కిస్సిక్ కు మైత్రీమూవీస్ సపోర్ట్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ టైటిల్ ప్రదీప్ మాచిరాజు కు కలిసివస్తుందా !

Mohanlal: లూసిఫర్‌కు మించి మోహన్ లాల్ L2 ఎంపురాన్ వుంటుందా !

ప్లీజ్.. మాజీ భార్య అని పిలవొద్దు : రెహ్మాన్ సతీమణి సైరా

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments