Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టుకు రావాలంటూ ఏపీ డీజీపీకి హైకోర్టు ఆదేశాలు

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (08:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ బాస్‌కు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మరోమారు కబురుపంపింది. కోర్టుకు హాజరుకావాలంటూ ఆదేశించింది. దీనికి కారణం లేకపోలేదు. ఇటీవల తెలుగుదేశం పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, చింతకాయల అయన్నపాత్రుడు ఓ వివాహానికి హాజరయ్యారు. ఇలా హాజరుకావడం లాక్డౌన్ రూల్స్ ఉల్లంఘించినట్టేనని పేర్కొంటూ వారిద్దరిపై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
పైగా, మరికొందరు వివాహాలు జరుపుకునేలా ప్రోత్సహించారని కూడా ఆరోపిస్తూ దానిపై కూడా మరో కేసును నమోదు చేశారు. దీంతో అయ్యన్నపాత్రుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో ఆయలతో పాటు.. ఎవరినీ అరెస్టు చేయడానికి వీల్లేదంటూ కోర్టు స్టే ఆర్డర్ జారీచేసింది. 
 
అంతేకాకుండా, ఈ వివాహానికి హాజరైన మరికొందరు కూడా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘించి తమ వాహనాలను సీజ్ చేశారంటూ పేర్కొన్నారు. వీటన్నింటినీ పరిశీలించిన హైకోర్టు.. ఏపీ హైకోర్టు డీజీపీ గౌతం సవాంగ్‌ను నేరుగా హాజరుకావాలంటూ ఆదేశాలు జారీచేసింది. 

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments