Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ - సుప్రీం తీర్పు ప్రస్తావన!

Webdunia
మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (18:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర హైకోర్టు తాక్కాలికంగా వాయిదావేసింది. పరిషత్ ఎన్నికలను నిలిపేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించలేదని ఏపీ హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. 
 
ఈ నెల 1న ఎస్‌ఈసీ జారీచేసిన నోటిఫికేషన్‌లో తదనంతర చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. నోటిఫికేషన్‌కు, పోలింగ్‌కు 4 వారాల సమయం ఉండాలని సుప్రీంకోర్టు చెప్పిన మాటలను ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. 
 
కాగా, ఏపీ ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని.. హడావుడిగా ఈ ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీచేసింది. పైగా, అఖిలపక్ష సమావేశం కూడా  నిర్వహించకుండా ఏకపక్షంగా ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసిందంటూ పలు రాజకీయ పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

మాతృ మూవీ లో చూస్తున్నవేమో.. పాటను అభినందించిన తమ్మారెడ్డి భరద్వాజ్

Mad Square Review : మ్యాడ్ స్క్వేర్ రివ్యూ

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments