Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాడు, బావిలో శవమై తేలాడు

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (18:25 IST)
విజయనగరం: విజయనగరం మండలం పినవేమలి గ్రామంలో వైసీపీ వర్గానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదగా మృతి చెందాడు. ఊరి చివర బావిలో మృతదేహం లభ్యమవడంతో  స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
మృతుడు పినవేమలి గ్రామానికి చెందిన కెంగువ రవి(22) గా గుర్తించారు స్థానికులు. ఇటీవల జరిగిన మూడో విడత గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఊరిలోని వైసీపీ వర్గీయులు రెండు వర్గాలుగా విడిపోయి పోటీ చేశారు. అయితే ఇందులో ఒక వర్గం గెలిచింది.
 
మృతుడు గెలిచిన వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కుటుంభ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేస్ నమోదు దర్యాప్తు చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments