Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాడు, బావిలో శవమై తేలాడు

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (18:25 IST)
విజయనగరం: విజయనగరం మండలం పినవేమలి గ్రామంలో వైసీపీ వర్గానికి చెందిన ఓ వ్యక్తి అనుమానాస్పదగా మృతి చెందాడు. ఊరి చివర బావిలో మృతదేహం లభ్యమవడంతో  స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
 
మృతుడు పినవేమలి గ్రామానికి చెందిన కెంగువ రవి(22) గా గుర్తించారు స్థానికులు. ఇటీవల జరిగిన మూడో విడత గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఊరిలోని వైసీపీ వర్గీయులు రెండు వర్గాలుగా విడిపోయి పోటీ చేశారు. అయితే ఇందులో ఒక వర్గం గెలిచింది.
 
మృతుడు గెలిచిన వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కుటుంభ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేస్ నమోదు దర్యాప్తు చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments