24న కాంగ్రెస్ లోకి హర్షకుమార్

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (07:25 IST)
ఈ నెల 24వ తేదీన ఎపిసిసి ఇంచార్జ్ ఉమెన్ చాంది,  ఎపిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్ సమక్షంలో.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మాజీ ఎంపి హర్షకుమార్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు.
 
రాష్ట్రంలో నెలకొన్న కరోనా మహమ్మారి వైరస్ దృష్ట్యా కాంగ్రెస్ ముఖ్యులు హాజరయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఇండోర్ సమావేశహాలులోనే చేరిక కార్యక్రమము జరుగుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎపిసిసి కార్యవర్గ సభ్యులు, తన అభిమానులు హాజరవుతారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments