Webdunia - Bharat's app for daily news and videos

Install App

24న కాంగ్రెస్ లోకి హర్షకుమార్

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (07:25 IST)
ఈ నెల 24వ తేదీన ఎపిసిసి ఇంచార్జ్ ఉమెన్ చాంది,  ఎపిసిసి అధ్యక్షుడు సాకే శైలజానాథ్ సమక్షంలో.. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మాజీ ఎంపి హర్షకుమార్ తన సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించారు.
 
రాష్ట్రంలో నెలకొన్న కరోనా మహమ్మారి వైరస్ దృష్ట్యా కాంగ్రెస్ ముఖ్యులు హాజరయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఇండోర్ సమావేశహాలులోనే చేరిక కార్యక్రమము జరుగుతుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమానికి పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎపిసిసి కార్యవర్గ సభ్యులు, తన అభిమానులు హాజరవుతారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments