Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంటపడి ప్రేమించాడు.. పెళ్లి చేసుకుని అనుమానంతో కడతేర్చాడు..

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (10:59 IST)
గుంటూరు జిల్లా బాపట్లలో దారుణం జరిగింది. ఓ వివాహితను కట్టుకున్న భర్తే హత్య చేశాడు. వెంటపడి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. 17 యేళ్ళ కాపురం తర్వాత అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాపట్ల పట్టణంలోని మున్నంవారిపాలేనికి చెందిన పలిమినేని సత్యనారాయణరెడ్డి అదే ప్రాంతానికి చెందిన దివ్యను 17 సంవత్సరాలు క్రితం వెంటబడి ప్రేమించానని నమ్మించి పెళ్ళిచేసుకున్నాడు. 
 
కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి భార్య నిద్రపోతుండగా తలపగలగొట్టి పరారయ్యాడు. బాధితురాలిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహానికి బుధవారం పంచనామా నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments