Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంటపడి ప్రేమించాడు.. పెళ్లి చేసుకుని అనుమానంతో కడతేర్చాడు..

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (10:59 IST)
గుంటూరు జిల్లా బాపట్లలో దారుణం జరిగింది. ఓ వివాహితను కట్టుకున్న భర్తే హత్య చేశాడు. వెంటపడి ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. 17 యేళ్ళ కాపురం తర్వాత అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాపట్ల పట్టణంలోని మున్నంవారిపాలేనికి చెందిన పలిమినేని సత్యనారాయణరెడ్డి అదే ప్రాంతానికి చెందిన దివ్యను 17 సంవత్సరాలు క్రితం వెంటబడి ప్రేమించానని నమ్మించి పెళ్ళిచేసుకున్నాడు. 
 
కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి భార్య నిద్రపోతుండగా తలపగలగొట్టి పరారయ్యాడు. బాధితురాలిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతదేహానికి బుధవారం పంచనామా నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్‌కుమార్‌ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments