Webdunia - Bharat's app for daily news and videos

Install App

పంట సంరక్షణకు గుంటూరు రైతు వినూత్న ఆలోచన!

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (03:25 IST)
గుంటూరు జిల్లాలో ఓ యువరైతు అడవి పందుల బారి నుంచి తన పంటను కాపాడుకోవటానికి సరికొత్తగా ఆలోచించాడు. పొలంలో వాయిస్ రికార్డర్​ మైకులో తన వాయిస్​ని రికార్డు చేసి రాత్రి వేళల్లో రికార్డర్​ను చెట్టుకు కట్టి వినిపిస్తూ వాటి బెడద నుంచి పంటను రక్షించుకుంటున్నాడు.

అడవి పందుల బెడద నుంచి పంటను కాపాడుకోవటానికి గుంటూరుకు చెందిన ఓ యువరైతు వినూత్నంగా ఆలోచించాడు.  ఉడిజర్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్​రెడ్డి తన రెండెకరాల కంది పంటను కాపాడుకోవటానికి వెయ్యి రూపాయలు వెచ్చించి రికార్డింగ్ మైక్​ను కోనుగోలు చేశాడు.

అందులో తన వాయిస్ నిక్షిప్తం చేసి రాత్రి వేళల్లో పొలం వద్ద దానిని ఓ చెట్టుకు కట్టి ఉంచుతున్నాడు. దాని నుంచే వచ్చే శబ్ధం కారణంగా అటు వైపు అడవి జంతువులు రాకుండా తన పంట సురక్షింతంగా కాపాడుకోగలుగుతున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments