Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు తిరిగి చెల్లించలేదని.. మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు..

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (22:24 IST)
గుంటూరు జిల్లాలో ఈ మధ్య నేరాల సంఖ్య అమాంతం పెరిగిపోతున్నాయి. ఒకవైపు మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. మరోవైపు హత్యలు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. అప్పు చెల్లించలేదన్న కోపంతో.. ఓ మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపేశాడు ఓ దుర్మార్గుడు. 
 
వివరాల్లోకి వెళితే.. గుంటూరు, నకరికల్లు మండలం శివాపురానికి చెందిన రమావంత్ మంత్రూభాయి (55) అనే మహిళ... శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తి దగ్గర తన అవసరం నిమిత్తం రూ.3.80 లక్షలు అప్పుగా తీసుకుంది. ఆ అప్పుకు తన పొలాన్ని తాకట్టుగా పెట్టింది. కానీ అప్పు తీర్చాలంటూ శ్రీనివాస్ రెడ్డి ఆమెను వేధించడం మొదలెట్టాడు.
 
ఎక్కడ కనబడితే అక్కడ డబ్బులడిగే శ్రీనివాస్ సోమవారం పొలం వద్దకే వెళ్లాడు. అంతటితో ఆగకుండా అప్పు తీర్చనందుకు సదరు మహిళను ట్రాక్టర్‌తో తొక్కించాడు శ్రీనివాసరెడ్డి.. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments