Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరొక యువకుడితో ప్రేయసి షికార్లు.. ప్రశ్నించిన ప్రేమికుడు హతం.. ఎలా?

వావి వరుసలు మంటగలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో నేరాలు-ఘోరాలు కూడా పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎన్టీఆర్ కరకట్ట వద్ద ఓ యువతి తన మాజీ ప్రియుడిని హ

Webdunia
బుధవారం, 29 నవంబరు 2017 (17:53 IST)
వావి వరుసలు మంటగలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో నేరాలు-ఘోరాలు కూడా పెచ్చరిల్లిపోతున్నాయి.

తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎన్టీఆర్ కరకట్ట వద్ద ఓ యువతి తన మాజీ ప్రియుడిని హతమార్చి.. సెప్టిక్ ట్యాంకులో పడవేసింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన గాయత్రి అనే యువతి రాజయ్యతో ప్రేమలో పడింది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.
 
అయితే మధ్యలో సుధాకర్ అనే యువకుడితో గాయత్రికి సంబంధం ఏర్పడింది. ఈ విషయం రాజయ్యకు తెలియరావడంతో మాజీ ప్రియుడితో గొడవపడింది. దీంతో ఇక లాభం లేదనుకున్న గాయత్రి.. సుధాకర్‌తో కలిసి రాజయ్యను చంపేసింది. మృతుడి కుటుంబ సభ్యులు రాజయ్య కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సెప్టిక్ ట్యాంకులో రాజయ్య మృతదేహాన్ని కనుగొన్నారు. ఆపై జరిపిన దర్యాప్తులో గాయత్రి, సుధాకర్ నిందితులని తేలింది. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments