Webdunia - Bharat's app for daily news and videos

Install App

గల్ఫ్ దేశంలో పెళ్లితో ఒక్కటయ్యారు, మరి స్వదేశానికి వచ్చి ఏంటీ పని?

Webdunia
గురువారం, 21 ఫిబ్రవరి 2019 (16:45 IST)
రాజంపేట మండలం బోయనపల్లె దళితవాడలో నివసిస్తున్న కత్తి సుబ్బన్న బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతని రెండో కుమార్తె వాణి జీవనోపాధి కోసం ఒకటిన్నర ఏడాది క్రితం కువైట్‌కు వెళ్లింది. ఇదే విధంగా జీవనోపాధి కోసం కువైట్ వచ్చిన సుబ్రమణ్యం ఆమెకు పరిచయమయ్యాడు. సుబ్రమణ్యంది కర్నూలు జిల్లా బనగానపల్లె.
 
వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమ చిగురించింది. దీంతో వీరిద్దరూ అక్కడే వివాహం చేసుకున్నారు. ప్రస్తుతానికి సంతానం లేదు. మూడు నెలల క్రితం వీరు కువైట్‌ నుండి నేరుగా బోయనపల్లెకు వెళ్లి తమవారిని కలుసుకున్నారు. వీరు వచ్చాక కుటుంబంలో భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు, కుటుంబ కలహాలు వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు.
 
ఈ పరిస్థితులలో వీరు ఇంటి నుంచి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని బుధవారం కడప శివారులోని కనుమలోపల్లె రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో బంధువులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకున్నారు. విచారణలో ఆమె తండ్రి సుబ్బన్న ఆత్మహత్యకు గల కారణలు తెలపడానికి ఇష్టపడలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలీవుడ్ సినిమాకు పారితోషికం తగ్గించేసిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

ఆలోజింపచేసేలా ధనరాజ్‌ చిత్రం రామం రాఘవం - చిత్ర సమీక్ష

స్వప్నాల నావతో సిరివెన్నెలకి ట్రిబ్యూట్ ఇచ్చిన దర్శకులు వి.ఎన్.ఆదిత్య

విమానంలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న మెగాస్టార్ చిరంజీవి

కాంతార: చాప్టర్ 1లో అతిపెద్ద యుద్ధ సన్నివేశం.. అడవుల్లో 50 రోజులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే విత్తనాలు.. చియా, గుమ్మడి, నువ్వులు తీసుకుంటే?

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

తర్వాతి కథనం
Show comments