Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్సీ హత్య చేసిన డ్రైవర్ భార్యకు ప్రభుత్వ కొలువు

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (09:21 IST)
ఇటీవల కాకినాడలో అధికార వైకాపాకు చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను కొట్టి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్లి మృతుని ఇంటపడేశాడు. ఈ హత్య కేసు సంచలనంగా మారడంతో పోలీసులు కేసు నమోదు చేసి మూడు రోజుల తర్వాత తాపీగా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కోర్టు జ్యూడీషియల్ రిమాండ్‌ విధించడంతో రాజమండ్రి జైలుల్లో ఉన్నాడు. 
 
అయితే, మృతుడు సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇస్తూ కలెక్టర్‌ కృతికా శుక్లా నియామకపత్రాన్ని సోమవారం అందజేశారు. అపర్ణ ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి, కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేయాలని డీఎంహెచ్‌వో హనుమంతురావుకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments