Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా ఎమ్మెల్సీ హత్య చేసిన డ్రైవర్ భార్యకు ప్రభుత్వ కొలువు

Webdunia
మంగళవారం, 21 జూన్ 2022 (09:21 IST)
ఇటీవల కాకినాడలో అధికార వైకాపాకు చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను కొట్టి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని తీసుకెళ్లి మృతుని ఇంటపడేశాడు. ఈ హత్య కేసు సంచలనంగా మారడంతో పోలీసులు కేసు నమోదు చేసి మూడు రోజుల తర్వాత తాపీగా ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబుపై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కోర్టు జ్యూడీషియల్ రిమాండ్‌ విధించడంతో రాజమండ్రి జైలుల్లో ఉన్నాడు. 
 
అయితే, మృతుడు సుబ్రహ్మణ్యం భార్య అపర్ణకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇస్తూ కలెక్టర్‌ కృతికా శుక్లా నియామకపత్రాన్ని సోమవారం అందజేశారు. అపర్ణ ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి, కారుణ్య నియామక ఉత్తర్వులు జారీ చేయాలని డీఎంహెచ్‌వో హనుమంతురావుకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments