Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ర్టపతితో గవర్నర్ భేటీ

Webdunia
శుక్రవారం, 9 ఆగస్టు 2019 (06:13 IST)
భారత రాష్ట్రపతి  రామ్ నాథ్ కోవింద్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గురువారం రాష్ట్రపతి భవన్ లో మర్యాదపూర్వకంగా కలసి సంభాషించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర నూతన గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన  గౌరవ బిశ్వభూషణ్ హరిచందన్ తొలిసారిగా దేశ రాజధానిలో మూడురోజుల పర్యటనకు బుధవారం రాత్రి న్యూ ఢిల్లీ చేరుకున్నారు. 

గురువారం ఉదయం 11గంటలకు రాష్ట్రపతి భవన్ చేరుకొని భారత రాష్ట్రపతి  శ్రీ రామ్ నాథ్ కోవింద్ ను మర్యాదపూర్వకంగా కలిసికొని సంభాషించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులను గౌరవ రాష్ట్రపతికి విశదీకరించారు. 
గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎ.డి.సి., మాధవ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ భవన్ అదనపు రెసిడెంట్ కమీషనర్, ఓ.ఎస్.డి., శ్రీమతి భావనా సక్సేనా గవర్నర్ వెంట వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments