Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబుపై ప్రభుత్వం ప్రతీకారం : మాణిక్యాల రావు

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (05:01 IST)
ఇటీవల విశాఖ పర్యటనకు వెళ్లిన చంద్రబాబును అడ్డుకోవడం ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుందని మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు విమర్శలు గుప్పించారు.

మాజీ సీఎం చంద్రబాబునాయుడు విధానాలనే ముఖ్యమంత్రి జగన్ అవలంభిస్తున్నారని విమర్శించారు. నాడు టీడీపీ హయాంలో విశాఖ ఎయిర్ పోర్టులోనే ప్రతపక్ష నేత జగన్ ని నిర్బంధించారని గుర్తుచేశారు. 

టీడీపీ హయాంలో ప్రతిపక్ష నేత జగన్ పై, కేంద్ర ప్రభుత్వంపై, మోదీని అవహేళన చేసేలా చంద్రబాబు మాట్లాడారని అన్నారు. ఈ రోజున అదే దారిలో జగన్ పయనిస్తున్నారన్న విషయం చాలా స్పష్టంగా అర్థమౌతోందని అన్నారు.

నాడు చంద్రబాబు వ్యవహారశైలిని ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ అవన్నీమర్చిపోయి అదే పోకడ పోతున్నారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

ఆ హీరోయిన్ల విషయంలో ఎందుకు అలా అడుగుతారో అర్థం కాదు : సోనాక్షి సిన్హా

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments