Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు చల్లని వార్త.. రెండు రోజుల పాటు వర్షాలు

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2022 (17:13 IST)
తెలుగు రాష్ట్రాలకు చల్లని వార్త. తెలుగు రాష్ట్రాల్లో గురు, శుక్రవారాలు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు, గరిష్ఠంగా 40 కిమీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
 
ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల స్వల్పస్థాయిలో వర్షం కురుస్తుందని, రాయలసీమలో ఇవాళ ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షం కురుస్తుందని వివరించింది.
 
అటు, తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments