Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (11:13 IST)
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ఉద్యోగులకు ప్రమోషన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. మొత్తం వెయ్యిమందికి ప్రమోషన్ లభించనుంది. ఇక అధికారుల కంటే కార్మికులు, ఉద్యోగులకు ఎక్కవగా పదోన్నతులు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
ఆర్జీసీలో పనిచేస్తున్న మెకానిక్ లు, సీనియర్ అసిస్టెంట్‌లు, డిపోమేనేజర్లు, ట్రాఫిక్ సూపర్ వైజర్లు మరికొందరు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే పదోన్నతుల అంశాన్ని ఏపీ ఆర్టీసీ సూత్రాపాయంగా ఆమోదించింది. 
 
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరవాత మొదటి సారి పదోన్నతులు కల్పించనున్నారు. ఈ నెలాఖరువరకు ప్రమోషన్లు ఇచ్చేందుకు ఆర్టీసీ కసరత్తులు చేస్తోంది.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా - విజయ్ దేవరకొండ

Rashmika : రష్మిక మందన్న పాన్ ఇండియా మూవీ మైసా ఫియర్స్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments