Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌ద్మావ‌తీ అమ్మ‌వారికి కేజీన్న‌ర బంగారు కాసుల పేరు!

Webdunia
శనివారం, 8 జనవరి 2022 (10:54 IST)
తిరుచ‌నూరు అమ్మ‌వారికి బంగారు కాసుల పేరును భ‌క్తులు బ‌హూక‌రించారు. తమిళనాడు రాష్ట్రం మధురై వాస్తవ్యులు  డాక్ట‌ర్ కే. జీ. శ్రీనివాసన్, ఆయ‌న భార్య కవిత ఈ బ‌హూక‌ర‌ణ చేశారు. శ్రీ జయప్రభ జ్యువెలర్స్ మధురై నందు తయారు చేయించిన  కేజీ 300 గ్రా బంగారు ఆభ‌ర‌ణం కాసుల పేరును అందించారు. నగరి ఎమ్మెల్యే ఆర్ కే రోజా ఆధ్వర్యంలో తిరుచనూరు పద్మావతీ అమ్మవారికి ఈ కాసుల పేరును బహుకరించారు.
 
 
తమిళనాడులోని మధురై లో డాక్టర్ వృత్తిలో ఉన్న కే.జి. శ్రీనివాసన్, ఎం.డి. దంప‌తులు మధురైలోని ప్రముఖ బంగారు ఆభరణాల షో రూమ్ శ్రీ జయప్రభ జ్యువెలర్స్ లో ప్ర‌త్యేకంగా ఈ కాసుల పేరును త‌యారు చేయించారు. కేజీ 300 గ్రాముల‌ రెండు బంగారు హారములు ( కాసుల మాల)ని, తిరుచానూరు పద్మావతి అమ్మవారికి బహూకరించారు.
 
 
ఈ కార్య‌క్ర‌మంలో శ్రీనివాసన్ ప్రతినిధులు కార్తీక్, జయప్రభ జ్యువెలర్స్ అధినేత ధనశేఖర్, పాండియన్,  తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ ఏఈవో, ఆలయ ప్రధాన అర్చకులు పాల్గొని పద్మావతి అమ్మవారికి బంగారు  కాసుల మాలని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments